Jangaon Accident : ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ముగ్గురు ప్రయాణికుల ప్రాణం తీసింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు స్పాట్ లోనే చనిపోగా.. మరొకరు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ప్రాణం విడిచారు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం సమీపంలో మంగళవారం ఉదయం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here