దీనిపై తాజాగా ఢిల్లీ హైకోర్టులోనూ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (పిల్) దాఖలైంది. హిందూ సేన అధ్యక్షుడు, రైతు అయిన సూర్జిత్ సింగ్ యాదవ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సిరీస్ కు సీబీఎఫ్‌సీ ఇచ్చిన సర్టిఫికెట్ రద్దు చేసి, వెంటనే సిరీస్ ను నిషేధించాలని కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని ఆయన పిటిషన్ లో కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here