ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు, వరదలు ఎన‌లేని న‌ష్టాన్ని మిగిల్చాయి. ఇప్పటివరకు 19 మంది మృతి చెందారు. ఇద్ద‌రు గ‌ల్లంత‌య్యారు. మరోవైపు 73 చెరువులు గండిపడ్డాయి. 1,808 కి.మీ. మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. భారీగా పంటనష్టం వాటిల్లింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here