పురుగుల మందు తాగి అన్న … చెరువులో దూకి చెల్లి
ఇంధుప్రియాల్ గ్రామానికి చెందిన కాసులబాద్ క్రిష్ణయ్య, శ్యామల దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు కళ్యాణి (16) ఉన్నారు. వీరి తల్లి సంవత్సరం క్రితం మరణించింది. దీంతో ఇద్దరు కుమారులు,కూతురు తండ్రితో కలిసి నివసిస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం కూతురు కళ్యాణి వ్యవసాయ బావి వద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. బావి దగ్గరికి వెళ్ళిన కూతురు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతకగా ఆచూకీ లభించలేదు.