రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత మూడు రోజుల క్రితం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామానికి నేరళ్ల సరోజన,

 Government Whip Awarded Damages, Government Whip Adi Srinivas, Damages, Mla Adi-TeluguStop.com

మల్యాల రాజేశం లకు చెందిన ఇల్లు కూలిపోగా బుధవారం ప్రభుత్వం తరఫున 50,000 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అందజేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here