భారతదేశంలో అనుకోకుండా జరిగే గాయాల కారణంగా జరిగే మరణాలు అధికంగా ఉన్నాయి. దీనికి రోడ్డు ప్రమాదాలే ప్రధాన కారణంగా ఉన్నాయి. అనుకోని గాయాలు, నీటిలో మునిగిపోవడం, విషప్రయోగం, కాలిన గాయాలతోనూ మరణించేవారి సంఖ్య ఎక్కువే ఉందని నివేదిక చెబుతుంది.
Home International 4,30,504 Deaths : భారత్లో అనుకోని గాయాలతో 4 లక్షల మందికిపైగా మృతి.. అసలు కారణం...