భారతదేశంలో అనుకోకుండా జరిగే గాయాల కారణంగా జరిగే మరణాలు అధికంగా ఉన్నాయి. దీనికి రోడ్డు ప్రమాదాలే ప్రధాన కారణంగా ఉన్నాయి. అనుకోని గాయాలు, నీటిలో మునిగిపోవడం, విషప్రయోగం, కాలిన గాయాలతోనూ మరణించేవారి సంఖ్య ఎక్కువే ఉందని నివేదిక చెబుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here