Andhrapradesh Floods 2024 : ఏపీలోని భారీ వర్షాలు, వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ వరదల కారణంగా ఇప్పటివరకు 32 మంది మృతి చెందారని ప్రభుత్వం ప్రకటించింది. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలోనే 23 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here