అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు..!
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త పెన్షన్లపై చర్చ జరుగుతోంది. పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, ట్రాన్స్జెండర్, గీత కార్మికులు, మత్స్యకారు పెన్షన్ నెలకు రూ.3,000 నుండి రూ.4,000లకు పెరగనుంది. దివ్యాంగు పెన్షన్ నెలకు రూ.6,000లకు, పూర్తిస్థాయి దివ్యాంగులకు రూ.5,000 నుండి రూ.15,000కు, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారికి రూ.5,000 నుండి రూ.10,000లకు పెంచారు.