ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండల పరిధిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రాఖీ పౌర్ణమి రోజు ఆదివాసీ మహిళపై మగ్దూం అనే యువకుడు అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటనలో సదరు మహిళ తీవ్రంగా గాయపడింది. దీంతో ఆదివాసీ, గిరిజన సంఘాలు బుధవారం బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలోనే  స్థానికంగా అల్లర్లు చెలరేగాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here