CM Chandrababu: బుడమేరు వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రూ.5లక్షల పరిహారం ప్రకటించారు. వరద సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వరద తీవ్రత తగ్గడంతో సహాయ చర్యల్లో వేగం పెంచాలని, ఇంటింటికి వెళ్లి సాయం అందించాలన్నారు.
Home Andhra Pradesh CM Chandrababu: వరద మృతులకు రూ.5లక్షల పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు, ఊపందుకున్న సహాయ...