విద్యార్థులకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఓఎన్జీసీ(ONGC) గుడ్ న్యూస్ చెప్పింది. ఏడాదికి రూ. 48 వేల స్కాలర్ షిప్ అందించేందుకు ప్రకటన విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ విభాగాలకు చెందిన విద్యార్థులను వీటి కోసం ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు సెప్టెంబరు 18వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.