సెప్టెంబర్ 5వ తేదీన హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందజేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫ్రొఫెసర్ వడ్డాణం శ్రీనివాసర్ రావు ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here