విజయవాడ నగరాన్ని మరోసారి బుడమేరు భయపెడుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో బుడమేరులోకి వరద ఉధృతి కొసాగుతోంది. ఈ క్రమంలోనే మూడు చోట్ల గండి పడింది. ఇప్పటికే మొదటి గండిని పూడ్చగా… మరో 2 గండ్లు పూడ్చేలా పనులు జరుగుతున్నాయి. మంత్రి లోకేశ్ ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here