రాహుల్ గాంధీతో భేటీ

బజరంగ్ పూనియా, వినేశ్ ఫోగట్ బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. బద్లీ స్థానం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. కానీ, జులానా నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జననాయక్ జనతా పార్టీకి చెందిన అమర్జీత్ ధండా గెలుపొందారు. జులానా స్థానం నుంచి పోటీ చేయాలని వినేశ్ ఫోగట్ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. కానీ, ఆమెను గుర్ గ్రామ్ కు దగ్గరగా ఉన్న స్థానం నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ భావిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here