వెలగలేరు దిగువున కొండపల్లి, కవులూరు, శాంతి నగర్, రాయనపాడు, గొల్లపూడి, షాబాద్, జక్కంపూడి మీదుగా విజయవాడ మీదకు బుడమేరు వరద ప్రవాహం ముంచెత్తింది. 2005లో ఐదారు రోజుల పాటు వరద నీటిలోనే సింగ్ నగర్ ప్రాంతం ఉండిపోయింది. విజయవాడ నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో ఉన్న మురుగు నీటి డ్రైన్లను బుడమేరులోనే కలిపారు. ఈ నీరు దిగువకు కొల్లేరు వరకు ప్రవహించాల్సి ఉంటుంది.
Home Andhra Pradesh బుడమేరు ఆధునీకీకరణకు అడ్డు పడిందెవరు..నిర్లక్ష్యం చేసిందెవరు?-who hindered the modernization of budameru who neglected...