ఈ ఏడాది సెప్టెంబర్ 7న వినాయక చవితి జరుపుకోనున్నారు. ఈరోజు ప్రజలు వినాయకుడు విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించుకుని పూజలు చేస్తారు. ఉదయం, సాయంత్రం దీపం వెలిగించి నైవేద్యాలు సమర్పించి పూజలు నిర్వహిస్తారు. పది రోజులపాటు ఈ వేడుకలు జరుపుకుంటారు. కొందరు మూడు, ఐదు, ఏడు, తొమ్మిది రోజుల పాటు ఉంచుకొని తర్వాత వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. వినాయకుడి రాక జ్ఞానం, శ్రేయస్సు, ఆశీర్వాదాలను అందిస్తుంది. ప్రతిరోజు వినాయకుడికి మూడుసార్లు పూజ చేసి నైవేద్యం సమర్పిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here