ఎన్నికల్లో ప్రచారం చేసిన సమయంలో తన మొబైల్ తీసుకుని మాట్లాడేవాడని, మొదట్లో చెల్లెమ్మా అని తనను పిలిచేవాడని బాధితురాలు పేర్కొంది. ఎమ్మెల్యే అయ్యాక పదేపదే తనకు కాల్స్ చేసేవాడని, లైంగిక వాంఛలు తీర్చాలని వేధించినట్టు ఆరోపించింది. ఈ ఏడాది జైలు 6న తిరుపతిలోని ఓ హోటల్‌కు తనను పిలిపించి అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపించింది. ఆ విషయం బయటపెడితే తన పిల్లల్ని చంపుతానని బెదిరించాడని, ఆ తర్వాత జులై 17వ తేదీన మరోసారి తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here