Chhattisgarh Encounter: నేలకొరిగిన ఉద్యమ శిఖరం, ఛత్తీస్‌గడ్‌ ఎన్‌కౌంటర్‌లో మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ మృతి

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Thu, 05 Sep 202412:46 AM IST

Telangana News Live: Chhattisgarh Encounter: నేలకొరిగిన ఉద్యమ శిఖరం, ఛత్తీస్‌గడ్‌ ఎన్‌కౌంటర్‌లో మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ మృతి
  • Chhattisgarh Encounter: మావోయిస్టు పార్టీ తొలి తరం నేత.. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా వివిధ హోదాల్లో పని చేసిన ఓరుగల్లు విప్లవ వీరుడు మాచర్ల ఏసోబు(70) హతమయ్యారు. చత్తీస్ గడ్  ప్రజలకు జగన్‌గా,రణదేవ్ దాదాగా సుపరిచితుడైన దాదా  దంతెవాడ,బీజాపూర్ అటవీప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here