Amit shah: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో నెలకొన్న పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్లో స్పందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వరద పరిస్థితిని కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందన్నారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు.
Home Andhra Pradesh Amit shah: ఏపీలో వరదల నష్టం అంచనాకు నిపుణుల బృందాన్ని పంపుతున్నట్టు ప్రకటించిన అమిత్ షా