బ్రేస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా పింక్ ఫర్ రన్ – 2024ను తలపెట్టారు. MEIL మరియు సుధారెడ్డి ఫౌండేషన్ల ఆధ్వర్యంలో ఈ ర్యాలీని చేపట్టనున్నారు. హైదరాబాద్ లో సెప్టెంబర్ 29వ తేదీన జరిగే ఈ భారీ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here