టాలీవుడ్‌లో చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజ‌యాన్ని సాధించిన మ‌త్తు వ‌ద‌ల‌రా మూవీకి సీక్వెల్ రాబోతోంది. మ‌త్తు వ‌ద‌ల‌రా 2 పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ సెప్టెంబ‌ర్ 13న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్‌గా న‌టిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here