Flood Donations: విజయవాడ నగరాన్ని వరదలు అతలాకుతలం చేశాయి. ప్రాణనష్టం కూడా భారీగానే ఉంది. ప్రాథమిక అంచనాల ప్రకారం 40మంది చనిపోగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. మరోవైపు వరద సహాయక చర్యలకు విరాళాలు అందించే వారికి పన్ను రాయితీ లభిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.
Home Andhra Pradesh Flood Donations: వరద విరాళాలకు పన్ను రాయితీ, విజయవాడలో భారీగా ప్రాణ నష్టం, 40కు చేరిన...