Flood Donations: విజయవాడ నగరాన్ని వరదలు అతలాకుతలం చేశాయి. ప్రాణనష్టం కూడా భారీగానే ఉంది. ప్రాథమిక అంచనాల ప్రకారం  40మంది చనిపోగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. మరోవైపు వరద సహాయక చర్యలకు విరాళాలు అందించే వారికి పన్ను రాయితీ లభిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here