అందరూ సహకరించాలి..

ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలాచోట్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు పర్యాటకులు బొగత జలపాతం, లక్నవరం సరస్సు, రామప్ప సరస్సు, సమ్మక్క- సారలమ్మ దేవాలయానికి రావొద్దని సూచించారు. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. స్థానికులు, ఇతర జిల్లాల సందర్శకులు సహకరించాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here