Telugu Comedy OTT: మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రొడ్యూసర్గా వ్యవహరించిన కమిటీ కుర్రాళ్లు మూవీ ఓటీటీలోకి రాబోతోంది. సెప్టెంబర్ 12 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. కమిటీ కుర్రాళ్లు మూవీతో 11 మంది హీరోలు టాలీవుడ్కు పరిచయమయ్యారు.
Home Entertainment Telugu Comedy OTT: ఓటీటీలోకి తెలుగు లేటెస్ట్ బ్లాక్బస్టర్ కామెడీ డ్రామా మూవీ – స్ట్రీమింగ్...