Vijayawada : ఏపీ సీఎం చంద్రబాబుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తూ రైల్వే ట్రాక్‌పై నిల్చున్నారు. ఒక్కసారిగా ట్రైన్ రావడంతో.. సెక్యూరిటీ అలెర్ట్ అయ్యి.. ట్రాక్ అవతలి పక్కకు తీసుకెళ్లారు. దీంతో ప్రమాదం తప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here