దీంతో తోటి ఉపాధ్యాయుడు ఆరా తీశాడు. అసలేం జ‌రిగింద‌ని ప్రశ్నించారు. జ‌రిగిన మొత్తం విష‌యం తోటి ఉపాధ్యాయుడికి వివ‌రించాడు. ఆ ఉపాధ్యాయుడికి అనుమానం వ‌చ్చింది. ఇదేదో మోసమ‌ని అనుమానంతో సైబ‌ర్ నేర‌గాళ్ల నుంచి వ‌చ్చిన ఫోన్ నెంబ‌ర్‌కు ఫోన్ చేయాల‌ని సూచించారు. దీంతో ఉపాధ్యాయుడు ఆ నెంబ‌ర్‌కు ఫోన్ చేసి ప్ర‌శ్నించారు. దీంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. మోస‌పోయామ‌ని తెలుసుకుని సైబ‌ర్ క్రైం పోలీసుల‌కు బాధితుడు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు న‌మోదు చేసి, విచార‌ణ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here