నాగినేని కన్నయ్య నాయుడు రిటైర్డ్‌ ఇంజినీర్‌, సాంకేతిక సలహాదారులు. ఆయన దేశంలోని నీటిపారుదల ప్రాజెక్టుల్లో గేట్లు ఏర్పాటు చేయడం, మరమ్మతు చేయడంలో చాలా ఫేమస్. ఆగస్టులో తుంగభద్ర జలాశయంలో వరదలకు కొట్టుకుపోయిన క్రస్టుగేటు స్థానంలో.. కేవలం వారం రోజుల్లోనే స్టాప్‌లాగ్‌ ఏర్పాటు చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. జలవనరుల శాఖ మెకానికల్ విభాగం సలహాదారుగా ఆయనను నియమించింది. 2024 ఆగస్టు 29న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇయన ఆధ్వర్యంలోనే బ్యారేజీ మరమ్మత్తు పనులు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here