వరద బారినపడ్డ ప్రతి కుటుంబానికీ నిత్యావసర సరకులు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. వరదల వల్ల ప్రభావితం అయిన ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ పంచదార, కేజీ కందిపప్పు, ఒక లీటరు వంటనూనె, రెండు కేజీల ఉల్లిపాయలు, రెండు కేజీల బంగాళ దుంపలు పౌర సరఫరాల శాఖ ఇస్తుంది.
Home Andhra Pradesh Flood Ration: వరద బాధితులకు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఇంటింటికి వరద సాయం...