Jitta Balakrishna Reddy: మలిదశ తెలంగాణ ఉద్యమ నాయకుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. కొద్ది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలకృష్ణా రెడ్డి శుక్రవారం ఉదయం కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమంలో జిట్టా కీలక పాత్ర పోషించారు. 2009లో యువతెలంగాణ పార్టీ స్థాపించారు.