వరద బాధితులకు కేంద్రం తక్షణ సాయం అందించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఏపీతో సమానంగా తెలంగాణకు నిధులివ్వాలని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు విజ్ఞప్తి చేశారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.5438 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. విపత్తు నిధుల వినియోగం నిబంధనలు సడలించాలన్నారు.