తాజా ఇంధన ధరల పెరుగుదల ప్రకారం, పంజాబ్​లో పెట్రోల్ ధర లీటరుకు 61 పైసలు, డీజిల్ ధర లీటరుకు 92 పైసలు పెరిగింది. పెంపు అమలుకు ముందు పొరుగున ఉన్న ఛండీగఢ్ కన్నా పంజాబ్​లోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. మొహాలీలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.62 ఉండగా, ఛండీగఢ్​లో రూ.94.29గా ఉంది. అదే విధంగా, మొహాలీలో లీటరు డీజిల్​ రూ .88.13, పొరుగు నగరంలో ధర కంటే లీటరుకు రూ .6 ఎక్కువ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here