(1 / 6)

రాష్ట్రంలో వినాయక చవితి ఘనంగా జరిగింది. వివిధ ప్రాంతాల్లో వినాయక విగ్రహాలు వివిధ ఐటమ్స్ తో చేసి ప్రతిష్ఠించారు.  గాజువాకలో 20 టన్నుల బెల్లంతో భారీ గణనాథుడు తయారు చేశారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఈ విగ్రహామే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విశాఖలోని గాజువాక ఆర్టీసీ డిపో పక్కన ఉన్న గ్రౌండ్లో 70 అడుగుల భారీ గణనాథుడు కొలువు తీరారు. విశాఖ ప్రజలు సందర్శనార్థం 21 రోజులు పాటు ఈ గణనాథుని కొలువు తీరుస్తున్నారు. కమిటీ నిర్వాహకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here