భారత దేశంలోని యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందించడం కోసం రిలయన్స్ ఫౌండేషన్ ప్రత్యేకంగా ఒక నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ ‘రిలయన్స్ ఫౌండేషన్ స్కిల్లింగ్ అకాడమీ’ని కేంద్ర మంత్రి జయంత్ చౌధరి ప్రారంభించారు. భవిష్యత్తు ఇండస్ట్రీ అవసరాలను తీర్చే నైపుణ్యాలను ఈ అకాడమీ అందించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here