Social Media : సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కొందరు యువకులు వెర్రి పనులు చేస్తున్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా వెర్రి చేష్టలు చేసిన ఓ యువకుడిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here