తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేశారు. విద్యా కమిషన్ ఛైర్మన్ గా ఆకునూరి మురళిని నియమించింది. మరోవైపు వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. బీసీ కమిషన్ ఛైర్మన్, సభ్యులను నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here