ఈ కేసును అప్పటి సీఐ దర్యాప్తు చేశారు. ముద్దాయిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేయడంతో డీఎస్పీకి అప్పగించారు. డీఎస్పీ విచారణ జరిపి అన్ని ఆధారాలను కోర్టుకు అందజేశారు. ఈ కేసును పోక్సో చట్టం కోర్టు న్యాయమూర్తి ఎస్. ఉమా సునంద శుక్రవారం విచారణ జరిపారు. ప్రాసిక్యూషన్ తరపున పీపీ డీవీ రామాంజనేయులు వాదనలు వినిపించారు. నిందితుడు చేసిన నేరంపై అన్ని అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
Home Andhra Pradesh వరసకు చెల్లిలైన బాలికపై యువకుడు అత్యాచారం.. పోక్సో కోర్టు సంచలన తీర్పు-pocso court verdict in...