(6 / 6)
ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయం, దేవుని కడప, హైదరాబాద్ లోని హిమాయత్ నగర్, జూబ్లిహిల్స్ టీటీడీ ఆలయాల్లో, విజయవాడ, రాజమండ్రి, పిఠాపురం, విశాఖపట్నం, రంపచోడవరం, అమరావతి, చెన్నైలోని టీటీడీ ఆలయాల్లో తిరుమల లడ్డూలు విక్రయాలు ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు.