విజయవాడ నగరంలో వైఎస్సార్ కాలనీ మొదలుకుని మిల్క్ ప్రాజెక్టు, భవానీపురం, ఉర్మిళానగర్, కబేళా, చిట్టినగర్, పాలఫ్యాక్టరీ, వించిపేట, నైజాంగేటు, రాజరాజేశ్వరిపేట, కంసాలిపేట, అజిత్ సింగ్ నగర్ వాంబేకాలనీ, అయోధ్యనగర్, దేవీ నగర్, న్యూ ఆర్ఆర్పేట, పాయకాపురం, కండ్రిక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇవన్నీ విజయవాడ కార్పొరేషన్లో ఉన్న ప్రాంతాలు. దాదాపు రెండున్నర లక్షల కుటుంబాలు నివసిస్తున్నాయి. వీటికితోడు విజయవాడ రూరల్ మండలంలో జక్కంపూడి, కొత్తూరు – తాడేపల్లి, అంబాపురం, షాబాద్, శాంతినగర్, కవులూరు గ్రామాలను కూడా వరద ముంచెత్తింది.
Home Andhra Pradesh ఏమిచ్చి తీర్చుకోగలదు విజయవాడ వారి రుణం..! పారిశుధ్య కార్మికుల సేవలు నిరుపమానం..-what can vijayawada pay...