AP Agency Floods: రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. అల్లూరి సీతారామ రాజు జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురింది. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చాయి. పలు చోట్ల కాజ్వేలు కొట్టుకుపోయాయి. వందలాది గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Home Andhra Pradesh AP Agency Floods: ఏజెన్సీలో బీభత్సం, ఉగ్రరూపం దాల్చిన వాగులు…వందలాది గ్రామాలకు రాకపోకలు బంద్…