16వ ఆర్థిక సంఘం సమావేశం

తెలంగాణలో స్థానిక సంస్థల ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో 16వ ఆర్థిక సంఘం ప్రజాభవన్ లో భేటీ అయ్యింది. డాక్టర్ అరవింద్ పనగారియా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్యులు అజయ్ నారాయణ్ ఝా, జార్జ్ మాథ్యూ, డాక్టర్ మనోజ్ పాండా, సౌమ్యకాంతి ఘోష్ పాల్గొన్నారు.యూనియన్ సెక్రటరీ రిత్విక్ పాండేతో పాటు వివిధ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ప్రతినిధులతో ఆర్థిక సంఘం సంప్రదింపులు జరుపుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here