Immersion of Ganesh : ట్యాంక్‌బండ్‌లో గణేష్ నిమజ్జనంపై నిషేధం విధించారు. జీహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఈ ఇష్యూపై ఘాటుగా స్పందించారు బీజేపీ నేత రాజాసింగ్. ఎక్కడ నిమజ్జనం చేయాలో చెప్పాలని డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here