Medak Accident: మెదక్ జిల్లాలో గణేష్ మండపం వద్ద అపశృతి చోటుచేసుకుంది. వినాయకుడి మండపం వద్ద శుభ్రం చేసేందుకు వెళ్ళిన పారిశుద్ధ కార్మికుడు విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద సంఘటన మెదక్ జిల్లా హవెలి ఘన్పూర్ మండలం రాజపేట లో సోమవారం చోటుచేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here