vinayaka chavithi 2024 : జీహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు హుస్సేన సాగర్‌పై ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో గణపతి నిమజ్జనం ఎక్కడ చేయాలని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here