ఈ డిమాండ్లతో సమ్మె

అధిక వేతనాలు, సరైన పని గంటలు, యూనియన్ కు కంపెనీ గుర్తింపు తదితర డిమాండ్లతో కార్మికులు నిరసన తెలుపుతున్నారు. అలాగే, సమాన అనుభవం ఉన్న ఉద్యోగులకు విదేశాల్లోని ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని భారత్ లోని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ సమ్మెపై కానీ, కార్మికుల డిమాండ్లపై కానీ శాంసంగ్ (SAMSUNG) ఇండియా స్పందించలేదు. కార్మికులకు ఏవైనా ఫిర్యాదులు ఉంటే వాటిని పరిష్కరించడానికి, అన్ని చట్టాలు, నిబంధనలను పాటించడానికి కార్మికులతో సంప్రదింపులు జరుపుతున్నామని కంపెనీ ప్రతినిధి సోమవారం చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here