నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో అమెరికా-చైనా పోటీని భారత్ చక్కగా నిర్వహించిందని మీరు భావిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానమిచ్చారు. ‘మన భూభాగంలోని 4,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చైనా దళాలు రావడం చక్కగా అనిపిస్తే.. సరిగ్గా నిర్వహించి ఉండవచ్చు. లడఖ్లో ఢిల్లీ అంత పరిమాణంలో ఉన్న భూమిని చైనా దళాలు ఆక్రమించుకున్నాయి. అది ఒక విపత్తు అని నేను భావిస్తున్నాను. ప్రధాని మోదీ చైనాను చక్కగా నిర్వహించారని అనుకోవద్దు.’ అని రాహుల్ గాంధీ అన్నారు.
Home International లడఖ్లో భూభాగాన్ని చైనా సైనికులు ఆక్రమించారు : అమెరికాలో రాహుల్ గాంధీ-chinese troops occupied land...