Fatal Accident: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జీడిపిక్కల లారీలో ప్రయాణిస్తున్న కూలీల బతుకులు తెల్లారక ముందే కడతేరిపోయాయి.  లారీ బోల్తా పడటంతో  బస్తాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం తర్వాత  లారీ డ్రైవర్ వాహనం వదిలి పరారయ్యాడు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here