ఏం జరిగిందంటే…?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చిన్నశంకరంపేట మండలం సురారానికి చెందిన తండ్రీకొడుకులు దొంతి భూదయ్య (65), దొంతి మల్లేశం(35). తండ్రి వ్యవసాయం చేస్తుండగా , కొడుకు చిన్నశంకరంపేట ఎంపిడిఓ ఆఫీసులో స్కావెంజర్ గా పని చేస్తున్నాడు. అతనికి భార్య మౌనిక, రెండేళ్ల కూతురు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here