కరీంనగర్– హసన్ పర్తి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు అనుమతి ఇవ్వాలని ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రికి లేఖను అందజేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పల్ రైల్వే స్టేషన్ ను అప్ గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here